26 July 2018

ద‌ర్గా సెంట‌ర్ నుంచి 221వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2OhSiQb

 తూర్పుగోదావరి జిల్లా : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 221వ రోజు గురువారం ఉదయం ప్రారంభమైంది. పెద్దాపురంలోని దర్గా సెంటర్‌ నుంచి పాదయాత్ర కొనసాగించారు. ఆయనతో కలిసి నడిచేందుకు వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారితో కలిసి రాజన్న తనయుడు ముందుకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OhSiQb
via IFTTT July 26, 2018 at 03:00PM

No comments:

Post a Comment