25 July 2018

తాగునీటి కష్టాలు తీర్చండన్నా https://ift.tt/2vbGoyL

తూర్పు గోదావరి: రాజమండ్రి నుంచి పైప్‌లైన్‌ ద్వారా నీటిని తెచ్చి తాగునీటి కష్టాలు తీర్చాలని వైయస్‌ఆర్‌సీపీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తోట సుబ్బారావు నాయుడు వైయస్‌ జగన్‌ను కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పెద్దాపురంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మా నియోజకవర్గంలో రెండు మండలాలు ఉన్నాయని, సామర్లకోటలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vbGoyL
via IFTTT July 25, 2018 at 10:39PM

No comments:

Post a Comment