తిరుపతి: ప్రత్యేక హోదా కోసం మదనపల్లెలో సుధాకర్ చేసుకుంది ఆత్మహత్య కాదని.. చంద్రబాబు చేయించిన హత్య అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి ఆరోపించారు. పోరాటం ద్వారానే హోదా సాధ్యమవుతుందని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. ఆత్మహత్యలు సరైన విధానం కాదు.. ప్రభుత్వం ఎంత మొండి వైఖరికి సుధాకర్ మరణం నిదర్శనమన్నారు. అధికారంలోకి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JZaoDf
via IFTTT July 28, 2018 at 09:48PM
No comments:
Post a Comment