25 July 2018

వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడమే శరణ్యం https://ift.tt/2v4wSNL

తూర్పు గోదావరి: చంద్రబాబు మోసాలను ఇంకా భరించడం ప్రజలకు భారం అవుతుందని, ఈ పరిస్థితుల్లో  రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడమే శరణ్యమని వైయస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేణుగోపాల్ అన్నారు. పెద్దాపురంలో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. యావత్తు తూర్పు గోదావరి జిల్లా అంతా కూడా వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారని నేడు  రుజువైందన్నారు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2v4wSNL
via IFTTT July 25, 2018 at 10:32PM

No comments:

Post a Comment