31 July 2018

ప్రీ స్కూల్‌ రికగ్నిషన్ తో తీవ్ర ఇబ్బందులు https://ift.tt/2LKU7a1

తూర్పుగోదావరి : ప్రైవేటు స్కూల్స్‌పై ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల ఒత్తిడులను తట్టుకోలేకపోతున్నామని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద   ప్రెవేటు స్కూళ్ల యాజమాన్య సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా  వారు జననేతను కలిసి వినతి పత్రం అందచేశారు. సంఘ నాయకులు ఇ.గంగాధర్, ఎస్‌.సంతోష్‌ మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్లపై

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LKU7a1
via IFTTT July 31, 2018 at 05:49PM

No comments:

Post a Comment