తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ పెద్దాపురం పట్టణంలోని బ్యాంకు కాలనీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు. పలువురు కాలనీవాసులు తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uNIq8v
via IFTTT July 25, 2018 at 05:51PM
No comments:
Post a Comment