31 July 2018

వైయస్‌ జగన్‌కు కాపుల ఘన స్వాగతం https://ift.tt/2LGkvm7

 తూర్పు గోదావరి: ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పిఠాపురం పట్టణంలో ప్రవేశించిన వైయస్‌ జగన్‌కు ప్లకార్డ్సుతో కాపులు స్వాగతం పలికారు. కాపు కార్పొరేషన్‌కు రూ. 10 వేల కోట్ల నిధులు కేటాయిస్తామన్న వైయస్‌ జగన్‌ ప్రకటనపై కాపులు హర్షం వ్యక్తం చేశారు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LGkvm7
via IFTTT July 31, 2018 at 11:05PM

No comments:

Post a Comment