26 July 2018

మా అన్నకే ఓటు వేస్తాం.. గెలిపిస్తాం https://ift.tt/2JX3y0Y

తూర్పుగోదావరి: జగనన్న ముఖ్యమంత్రి అయితేనే నిరుపేదల భవిష్యత్తు మారుతుందని తూర్పుగోదావరి జిల్లా ప్రజానికం ఆకాంక్షిస్తున్నారు. స్కాలర్‌షిపులు రావడం లేదని విద్యార్థులు, రేషన్‌ సరుకులు, పెన్షన్‌ ఇవ్వడం లేదని మహిళలు కలిశారు. ఈ మేరకు వారి వారి సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. డిగ్రీ విద్యార్థులు వైయస్‌ జగన్‌ను కలిసి స్కాలర్‌షిపులు రావడం లేదని, ఫీజురియంబర్స్‌మెంట్‌ అమలుకు నోచుకోవడం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JX3y0Y
via IFTTT July 26, 2018 at 06:34PM

No comments:

Post a Comment