25 July 2018

అడుగడుగునా బ్రహ్మరధం https://ift.tt/2uMFgC6

- 220వ రోజు  ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం- సాయంత్రం పెద్దాపురంలో భారీ బ‌హిరంగ స‌భ‌ తూర్పుగోదావరి : వైయ‌స్ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  తూర్పు గోదావ‌రి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు అడుగడుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. పాదయాత్రలో భాగంగా దారి పొడవునా వైయ‌స్‌ జగన్‌కు స్థానికులు సమస్యలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uMFgC6
via IFTTT July 25, 2018 at 03:30PM

No comments:

Post a Comment