26 July 2018

దుర్గారావుది ప్రభుత్వ హత్యే https://ift.tt/2NOdZGG

అనంతపురం: వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త దుర్గారావుది ప్రభుత్వ హత్యేనని వైయస్‌ఆర్‌సీపీ స్టూడెంట్‌ యూనియన్‌ నాయకులు మండిపడ్డారు. ప్రత్యేక హోదా పోరాటంలో అమరుడైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త దుర్గారావు మృతికి సంతాపంగా గురువారం అనంతపురం పట్టణంలో వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి యూనియన్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం వైయస్‌ఆర్‌సీపీ ఈ నెల 24న బంద్‌ నిర్వహిస్తే..చంద్రబాబు పోలీసులతో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NOdZGG
via IFTTT July 26, 2018 at 06:59PM

No comments:

Post a Comment