ఇచ్చిన హమీలతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అని పిఠాపురం వైయస్ఆర్సీపీ సమన్వయకర్త పెండెం దొరబాబు అన్నారు. చంద్రబాబు సర్కార్ ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెడుతుందని ఆయన విమర్శించారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. పాదయాత్రగా తమ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LCNvLn
via IFTTT July 31, 2018 at 06:29PM
No comments:
Post a Comment