28 July 2018

సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే అడ్డుకుంటారా? https://ift.tt/2LvqgTp

కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులునెల్లూరు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు బయల్దేరిన ఎమ్మెల్యేని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తన నియోజకవర్గంలోని ఆల్లూరు మండలం చంద్రబాబునగర్‌ పర్యటనకు బయల్దేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు అత్యాత్సాహం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LvqgTp
via IFTTT July 28, 2018 at 09:44PM

No comments:

Post a Comment