వైయస్ఆర్ సీపీ నేత కొప్పున మెహన్రావుతూర్పుగోదావరి: చంద్రబాబు పరిపాలన రావణాసురుడిని తలపిస్తుందని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ నేత కొప్పున మోహన్రావు విమర్శించారు. పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే వర్మ దేవుడికి కూడా శఠగోపం పెడుతున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న కొప్పున మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వర్మ ఏ పని చేయాలన్నా లంచాలు డిమాండ్ చేస్తున్నారన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vpMGKW
via IFTTT July 31, 2018 at 05:38PM
No comments:
Post a Comment