30 July 2018

224వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర https://ift.tt/2vgZC65

 తూర్పుగోదావరి జిల్లా :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 224వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం వీరవరం నుంచి పాదయాత్ర కొనసాగుతుంది. రాజుపాలెం, చంద్రమాంపల్లి, దివిలి మీదగా విరవ వరకు ఈ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. జననేతతో కలిసి నడిచేందుకు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vgZC65
via IFTTT July 30, 2018 at 02:44PM

No comments:

Post a Comment