ఏళ్లుగా పనిచేస్తున్నా.. ఉద్యోగ భద్రత లేదువైయస్ఆర్ మరణించడం మా దురదృష్టంవైయస్ జగన్ను కలిసి ఆవేదన వ్యక్తం చేసిన పంచాయతీ కార్మికులుతూర్పుగోదావరి: ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదు. జీతాలు సరిపోక కుటుంబపోషణ భారమైంది. వైయస్ఆర్ ఉండి ఉంటే తమ బతుకులు బాగుపడేవని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగ్గంపేటలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uWGQS0
via IFTTT July 29, 2018 at 09:24PM
No comments:
Post a Comment