30 July 2018

ఎంపీ స్వగ్రామంలో జననేతకు బ్రహ్మరథం https://ift.tt/2K49qFD

తూర్పు గోదావరి: కాకినాడ ఎంపీ తోట నరసింహులు స్వగ్రామంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జననేతకు వీరవరం గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎంపీ భార్య సర్పంచ్‌గా ఉన్నా స్థానిక సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ ఇంట్లో పని మనుష/లు, టీడీపీ కార్యకర్తలకే పథకాలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2K49qFD
via IFTTT July 30, 2018 at 05:27PM

No comments:

Post a Comment