31 July 2018

వైయస్‌ జగన్‌తోనే రాజన్న రాజ్యం సాధ్యం https://ift.tt/2mV0mtM

తూర్పు గోదావరి: దుర్యోధన, దుశ్సాన ప్రభుత్వాన్ని ఎదురించేందుకు వైయస్‌ జగన్‌ పాదయాత్రగా మన వద్దకు వచ్చారన్నారని వైయస్ ఆర్ కాంగ్రెస్ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. పిఠాపురం బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.  ప్రజల కష్ట సుఖాలలో మమేకమైన శ్రీకృష్ణ దేవరాయులు పాలనను మనకు అందించిన దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mV0mtM
via IFTTT July 31, 2018 at 10:52PM

No comments:

Post a Comment