విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కార్యవర్గ సమావేశం ఈ రోజు విజయవాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో బాబు పాలనలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తున్నారు. సమావేశానికి వైయస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్కే రోజా, మహిళా నాయకురాళ్లు వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నిర్మల, తదితరులు పాల్గొన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Lzm2tk
via IFTTT July 25, 2018 at 09:32PM
No comments:
Post a Comment