ఆహ్వానితులంతా తప్పనిసరిగా రావాలని ఆదేశంతూర్పుగోదావరి జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కీలక సమావేశం తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో ఈ నెల 29న నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర అనుబంధ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mQE508
via IFTTT July 28, 2018 at 03:08PM
No comments:
Post a Comment