తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగ్గంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైంది. అంతకు ముందు పట్టణంలో అడుగుపెట్టిన జననేతకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. బహిరంగ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో కిటకిటలాడుతోంది.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NRydPH
via IFTTT July 28, 2018 at 10:29PM
No comments:
Post a Comment