31 July 2018

వైయస్‌ జగన్‌ మాటిస్తే.. తప్పేవారు కాదు https://ift.tt/2M8BIRu

– నటుడు పృథ్వీతూర్పు గోదావరి: కొన్ని వందల మందికి మేలు జరుగుతుందని వైయస్‌ జగన్‌ మాటిస్తే..ఆ మాటను తప్పేవారు కాదని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపు రిజర్వేషన్లపై నేరుగా మా లీడర్‌ వైయస్‌ జగన్‌ను అడిగానని సినీ నటుడు పృథ్వీ పేర్కొన్నారు. కాపుల రిజర్వేషన్లపై వస్తున్న ప్రచారాన్ని ప్రస్తావించానని ఆయన చెప్పారు. తన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2M8BIRu
via IFTTT July 31, 2018 at 08:15PM

No comments:

Post a Comment