తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తమ ఊరికి వచ్చిన అభిమాన నేతతో తన భర్తకు ఫోన్ చేయించి సంబరపడిపోయింది ఓ చెల్లెమ్మ. శనివారం వైయస్ జగన్ పాదయాత్ర జగ్గంపేట నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్బంగా యండమూరి ప్రియదర్శిని అనే మహిళ జననేతను కలిసింది. ``జగనన్నా మీరు మా ఊరికి వచ్చినందుకు సంతోషంగా ఉంది.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LxKSdO
via IFTTT July 28, 2018 at 06:01PM
No comments:
Post a Comment