తూర్పు గోదావరి: వైయస్ జగన్ తనకు రాజకీయ పునర్ జన్మనిచ్చారని వైయస్ఆర్సీపీ ఇన్చార్జ్ జ్యోతుల చంటిబాబు పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగ్గంపేటలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు వైఖరి గురించి అందరి కంటే నాకే ఎక్కువ తెలుసు అన్నారు. రెండు పర్యాయాలు కూడా ఇక్కడి నుంచే పోటీ చేసిన వ్యక్తిగా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uVUPaG
via IFTTT July 28, 2018 at 10:43PM
No comments:
Post a Comment