తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దాపురం పట్టణంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పెద్దాపురం వాసులు జననేతకు ఘన స్వాగతం పలికారు. అనంతరం తమ సమస్యలను వైయస్ జగన్కు వివరిస్తున్నారు. పింఛన్లు రావడం లేదని పలువురు ఫిర్యాదు చేశారు. చిన్నరాజప్ప తప్పుడు హామీలతో మోసపోయామని వాపోతున్నారు. వారందరికీ భరోసా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LMbsMk
via IFTTT July 25, 2018 at 03:36PM
No comments:
Post a Comment