కర్నూలు: చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు పచ్చ చొక్కాలేసుకొని ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణిచే ప్రయత్నం చేశారని వైయస్ఆర్సీపీ నేతలు బీవై రామయ్య, ఐజయ్య, కాటకాని రాంభూపాల్రెడ్డి, హాఫీజ్ఖాన్ మండిపడ్డారు. కర్నూలులో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. హోదా పోరాటంలో వైయస్ఆర్సీపీ సైనికుడు అశువులు బాయటం బాధాకరమని అన్నారు. దుర్గారావుది మరణం కాదని, చంద్రబాబు ప్రభుత్వం చేసిన
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LNcAiI
via IFTTT July 25, 2018 at 09:17PM
No comments:
Post a Comment