26 May 2018

వైయస్‌ జగన్‌కు అర్చకుల వినతి

పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో కాళ్ల గ్రామం  వద్ద అర్చకులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా అర్చకులను ఆదుకోవాలని వారు వినతిపత్రం అందజేశారు. ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు, అర్చకులకు వేతనాలు ఇస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2GSjxMc
via IFTTT

No comments:

Post a Comment