హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పూనూరు గౌతంరెడ్డిని నియమించారు. ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. గౌతంరెడ్డి కృష్ణా జిల్లాకు చెందిన నాయకుడు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IFQLEe
via IFTTT
No comments:
Post a Comment