పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్రెడ్డిని బుట్టలు అల్లే కార్మికులు కలిశారు. ఈ సందర్భంగా సబ్సిడీ ఇవ్వాలని బుట్టలు అల్లే కార్మికులు వైయస్ జగన్ను కోరడంతో ఆయన స్పందించారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LJnfLF
via IFTTT May 30, 2018 at 08:41PM
No comments:
Post a Comment