27 May 2018

కిక్కిరిసిన భీమ‌వ‌రం

ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భీమ‌వ‌రం ప‌ట్ట‌ణానికి చేరుకున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ రాక‌తో భీమ‌వ‌రం ప‌ట్ట‌ణం కిక్కిరిసిపోయింది. సాయంత్రం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు వేలాదిగా జ‌నం త‌ర‌లిరావ‌డంతో జ‌న‌సంద్ర‌మైంది. అశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2GUik7h
via IFTTT

No comments:

Post a Comment