పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కోలపల్లి వద్ద గీతా కార్మికులు కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని జననేత వైయస్ జగన్కు వినతిపత్రం అందజేశారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2GRSQXV
via IFTTT
No comments:
Post a Comment