27 May 2018

రంగనాథరాజు చేరికతో జిల్లాలో పార్టీ బలోపేతం

పెదఅమిరంలో జననేత సమక్షంలో పార్టీలో చేరిన చెరుకువాడపశ్చిమ గోదావరి: చెరుకువాడ రంగనాథరాజు చేరికతో పార్టీ జిల్లాలో మరింత బలపడుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పెదఅమిరంలో వైయస్‌ జగన్‌ సమక్షంలో రంగనాథరాజు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రంగరాజు అన్నను వైయస్‌ఆర్‌ సీపీలోకి సాధరంగా ఆహ్వానిస్తున్నామన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2sivmWG
via IFTTT

No comments:

Post a Comment