పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ శనివారం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పాదయాత్రను పునఃప్రారంభించారు. సీసలి క్రాస్కు చేరుకున్న వైయస్ జగన్ను పలువురు రైతులు కలిశారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని వాపోయారు. రుణాలు మాఫీ కాలేదని, బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. వైయస్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IREPLI
via IFTTT
No comments:
Post a Comment