26 May 2018

సీసలి క్రాస్ చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ శ‌నివారం మ‌ధ్యాహ్నం భోజ‌న విరామం అనంత‌రం పాద‌యాత్ర‌ను పునఃప్రారంభించారు. సీస‌లి క్రాస్‌కు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌ను ప‌లువురు రైతులు క‌లిశారు. ఏ పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేద‌ని వాపోయారు. రుణాలు మాఫీ కాలేద‌ని, బ్యాంకులు పంట రుణాలు ఇవ్వ‌డం లేద‌ని ఫిర్యాదు చేశారు. వైయ‌స్

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IREPLI
via IFTTT

No comments:

Post a Comment