28 May 2018

200 మంది యువ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

 సిరిసిల్ల :  తెలంగాణ రాష్ట్రంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు ప్రారంభ‌మ‌య్యాయి. సిరిసిల్ల జిల్లాకు చెందిన 200 మంది యువ‌కులు వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కెమిస్టు భవన్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశంలో 200 మంది యువకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IQAQmX
via IFTTT

No comments:

Post a Comment