పశ్చిమ గోదావరి: కొల్లేరు సమస్యను పరిష్కరిస్తామని వైయస్ జగన్ ఇచ్చిన హామీతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడున్నర లక్షల మంది కొల్లేరు ప్రజల సమస్య వైయస్ జగన్మోహన్రెడ్డి వల్లనే పరిష్కారమవుతుందని రాష్ట్ర మత్స్యకారుల సంఘం మహిళా అధ్యక్షురాలు ఘంటసాల వెంకటలక్ష్మి తెలిపారు. సంకల్పయాత్రలో భాగంగా ఉండిలో పర్యటించిన వైయస్ జగన్మోహన్రెడ్డిని సంఘ సభ్యులం కలుసుకుని కొల్లేరు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2s7R14M
via IFTTT
No comments:
Post a Comment