31 May 2018

వైయస్‌ జగన్‌ ఆరోగ్యం మెరుగుపడాలని పాదయాత్ర https://ift.tt/2LbN2LJ

తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలని వైయస్‌ఆర్‌ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. పిల్ల సురేష్, మానేపల్లి కరుణకుమార్, సారంపాటి లోపచారి, డేగల భాస్కర్‌ ఆధ్వర్యంలో సామర్లకోట స్టేషన్‌ నుంచి ఆంజనేయస్వామి గుడి వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LbN2LJ
via IFTTT May 31, 2018 at 09:29PM

No comments:

Post a Comment