29 May 2018

వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి

గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పార్టీ వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు వైయస్‌ జగన్‌ చేపట్టి ప్రజా సంకల్పయాత్రకు మద్దతుగా బ్రహ్మనాయుడు నియోజకవర్గంలో చేపట్టిన సంఘీభావ పాదయాత్ర 16వ రోజుకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LH0wzZ
via IFTTT

No comments:

Post a Comment