అనంతపురం: జేసీ దివాకర్రెడ్డికి మతిభ్రమించిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శంకర్నారాయణ అన్నారు. మహానాడులో జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యలను శంకర్నారాయణ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా జేసీ దివాకర్రెడ్డి పిచ్చిపట్టిన వ్యక్తిలా మాట్లాడుతున్నారన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ప్రజాధరణ చూసి టీడీపీ నేతలు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IXiWil
via IFTTT May 31, 2018 at 06:33PM
No comments:
Post a Comment