విజయవాడలో జరిగిన టిడిపి మహానాడు వేదిక ముందు భాగంలో పైపుల నుంచి నీటి ప్రవాహం లాంటి డిజైన్ ను ఏర్పాటు చేసారు. చూడటానికి అది ప్రవాహంలా కనిపిస్తుంది. దగ్గరకెళితే అది ప్లాస్టిక్ తో వేసిన సెట్టింగ్ అని అర్థం అవుతుంది. అచ్చు అమరావతి గ్రాఫిక్సు, ప్రాజెక్టుల జిమ్మిక్సు లాగా. ఇది నదుల అనుసంధానం స్ఫూర్తిగా దీన్ని ఏర్పాటు చేసినట్టు ఆ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2H0ZnzF
via IFTTT
No comments:
Post a Comment