న్యూ ఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం మేం చేసిన రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని వైయస్ఆర్సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. సాయంత్రం స్పీకర్ను కలువబోతున్న ఎంపీలు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి మాట్లాడుతూ..రాజీనామాలకు వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. జరగబోయే పరిణామాలకు మేం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు విన్యాసాలను ప్రజలు గమనిస్తున్నారని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2sknrIB
via IFTTT
No comments:
Post a Comment