28 May 2018

పని చేసే వారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపే

విశాఖ:  కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికీ వైయస్‌ఆర్‌సీపీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు.  విశాఖలోని దక్షిణ నియోజకవర్గం పరిధిలోని బూత్‌ కమిటీ కన్వీనర్ల శిక్షణా తరగతులు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రాబోతుందని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2GXtEzm
via IFTTT

No comments:

Post a Comment