పశ్చిమ గోదావరి: ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. నరసాపురంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. దేశ చరిత్రలోనే ఒక ప్రజా నాయకుడు ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేపట్టింది లేదన్నారు. వైయస్ జగన్ ఒక్కరికే ఆ ఖ్యాతి లభించిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2kBrgFI
via IFTTT May 30, 2018 at 11:02PM
No comments:
Post a Comment