పశ్చిమ గోదావరి: తమ గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని కాళ్ల గ్రామస్తులు వైయస్ జగన్ను కోరారు. ఈ సందర్భంగా వారి సమస్యలు విన్న వైయస్ జగన్ ..ప్రతి గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేస్తామని, గోదావరి నీటిని అందజేస్తామని హామీ ఇచ్చారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ktltlH
via IFTTT
No comments:
Post a Comment