23 May 2018

బాబు పాలన చూస్తే..సిగ్గేస్తుంది

పశ్చిమ గోదావరి: చంద్రబాబు పాలన చూస్తుంటే సిగ్గేస్తుందని  వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కోటగిరి శ్రీధర్‌ పేర్కొన్నారు.  గణపవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ మనందరి కోసం, మన సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారన్నారు. పాదయాత్ర అంటే ప్రజల కోసం చేసే ప్రార్థన అన్నారు. వేలాది మంది తమ సమస్యలను మన నాయకుడి దృష్టికి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2x4L2Tg
via IFTTT

No comments:

Post a Comment