తిరుపతి : తిరుమల వెంకటేశ్వరస్వామి నగల మీద సీబీఐ విచారణ జరిపించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఎంపీ వరప్రసాద్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. టీటీడీ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. విచారణ అంటేనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. టీటీడీలో జరుగుతున్న
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Lv5hww
via IFTTT
No comments:
Post a Comment