28 May 2018

పెన్నాడ చేరుకున్న జ‌న‌నేత‌

ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పెన్నాడ గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మ‌హిళ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి తాగునీటిని బాటిల్‌లో తీసుకొచ్చి చూపించారు. మంచినీరు అంద‌డం లేద‌ని, క‌లుషిత నీటిని తాగి రోగాల బారీన ప‌డుతున్నామ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మ‌రో ఏడాది ఓపిక ప‌డితే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IR8yIT
via IFTTT

No comments:

Post a Comment