28 May 2018

గ్రంధి శ్రీనివాస్‌ను ఆశీర్వదించండి

భీమవరం ప్రజలకు వైయ‌స్ జగన్‌ పిలుపు  పశ్చిమగోదావరి :  రానున్న ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ను మీరంతా ఆశీర్వదించాలని, మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గాదిరాజు సుబ్బరాజును గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా  భీమవరంలో భారీ బహిరంగ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xl8knR
via IFTTT

No comments:

Post a Comment