27 May 2018

వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన డ్వాక్రా మ‌హిళ‌లు

ప‌శ్చిమ గోదావ‌రి:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని డ్వాక్రా సంఘాల మ‌హిళ‌లు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాల రుణాలు, రైతు రుణాలు రద్దు చేస్తామని చెప్పి నమ్మించి మోసం చేశార‌ని వాపోయారు.  అధికారంలోకి వచ్చిన తరువాత మమ్మల్ని ముంచారని  డ్వాక్రా సంఘ సభ్యులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IMOfMx
via IFTTT

No comments:

Post a Comment