23 May 2018

జనసంద్రమైన గణపవరం

పశ్చిమగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం వైయస్‌ జగన్‌ గణపవరం గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అశేష జనం హాజరుకావడంతో గణపవరం జనసంద్రమైంది. అశేష జనాన్ని ఉద్దేశించి వైయస్‌జగన్‌ ప్రసంగించనున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LkEEds
via IFTTT

No comments:

Post a Comment