29 May 2018

స్పీకర్‌ను కలిసిన ఎంపీలు

న్యూఢిల్లీ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఐదుగురు  కొద్దిసేపటి క్రితమే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలిశారు. ప్రత్యేక హోదా సాధనకు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలు గత నెలలో స్పీకర్‌ ఫార్మెట్లో రాజీనామాలు చేశారు. స్వీకర్‌ కార్యాలయం నుంచి పిలుపురావడంతో ఎంపీలు లోక్‌సభలోని స్పీకర్‌ కార్యాలయానికి చేరుకొని తమ రాజీనామాలు ఆమోదించాలని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LES5oT
via IFTTT

No comments:

Post a Comment