27 May 2018

బాబు పాలనలో రాష్ట్ర ప్రజలంతా రోడ్డెక్కారు

పశ్చిమ గోదావరి: చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలంతా రోడ్డెక్కారని వైయస్‌ఆర్‌సీపీ నేత ముదునూరు ప్రసాదరాజు విమర్శించారు. భీమవరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  వైయస్‌ జగన్‌ ప్రజల కోసం నిత్యం పోరాటం చేస్తున్నారన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురంవరకు వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డిమాదిరిగా వైయస్‌ జగన్‌ కూడా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2J7kCox
via IFTTT

No comments:

Post a Comment